రోజుకు కనీసం 3-4 లీటర్ల నీరు తాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది.
చక్కెర కలిగిన పానీయాలు, నూనెలో వేయించిన పదార్థాలకు దూరంగా ఉండాలి.
దాల్చినచెక్క పొడిని నీటిలో మరిగించి, ఆ నీరు గోరువెచ్చగా అయ్యాక కొద్దిగా తేనె కలిపి రాత్రి పడుకునే ముందు తాగాలి. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించి ఆకలిని తగ్గిస్తుంది.